మిట్ట మధ్యాహ్నం.. లోకం నిర్మానుష్యం..


కరోనా మహమ్మరి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. వైరస్‌ ధాటికి ఆయా దేశాలు వణికిపోతున్నాయి. మరోవైపు పలు దేశాల్లో లాక్‌డౌన్‌ అమలు అవుతోంది. అయితే గతంలో నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాలు ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి. మిట్టమధ్యాహ్నం వేళ రోడ్లు బోసిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనా వైరస్‌ బారిన పడి 64,772మంది మృత్యువాత పడ్డారు. మొత్తం 12 లక్షలకు పైగా పాటిజివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇక భారత్‌లో 102మంది మృతి చెందగా, 3,373 పాటిజివ్‌ కేసులు నమోదయ్యాయి.
---------------------------------------------------------------------------------
Corona pandemonium sweeps the world. Countries are trembling with the virus. On the other hand, lockdown is being implemented in many countries. Whereas previously crowded areas have now become desolate. By midday the roads were blurry. A total of 64,772 people have died of coronavirus worldwide. More than 12 lakh cases have been reported. There were 102 deaths in India and 3,373 positive cases.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !