Posts

Showing posts from March 29, 2020

పక్క రాష్ట్రంలో 180కి చేరిన బాధితులు

Image
రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శనివారం కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 180కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. జిల్లాల వారిగా నెల్లూరులో అత్యధికంగా 32, కృష్ణా 27, గుంటూరు 23, వైఎస్సార్‌ కడప 23, ప్రకాశం 18, పశ్చిమ గోదావరి 15, విశాఖపట్నం 15, చిత్తూరు 10, తూర్పు గోదావరి 11, అనంతపురంలో 2 పాటిజివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఏపీలో కరోనా మృతుల సంఖ్య రెండుకి చేరింది. శుక్రవారం నాడు విజయవాడలో తొలి కరోనా మృతి నమోదు కాగా.. శనివారం ఉదయం హిందూపూర్‌కు చెందిన కరోనా బాధితుడు మృతి చెందారు. --------------------------------------------------------------------------------- A media bulletin, released by Medical and Health Department Special Secretary CS Jawahar Reddy, stated that Krishna district has reported the highest, with 27 cases while Guntur district saw 23 persons testing positive for the dreaded virus. In YSR Kadapa dist...

ఆయన మాస్క్ పెట్టుకోడట !

Image
కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముఖానికి మాస్క్‌లు ధరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోరారు. తాను మాత్రం మాస్క్‌లు ధరించనని తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ మాస్క్‌లు ధరించినా.. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. కరోనా మహమ్మారి కట్టడికి సామాజిక దూరం పాటించడం అనేది అత్యవసరమని తెలిపారు. మాస్క్‌లు ధరించడం, ధరించకపోవడం అనేది వ్యక్తిగతమైన విషయమని, తాను మాత్రం ముఖానికి మాస్క్‌ ధరించకూడదని నిర్ణయించుకున్నానని ట్రంప్‌ తెలిపారు. అయితే ఎందుకు మాస్క్‌ ధరించడం లేదని ట్రంప్‌ని ప్రశ్నించగా తాను అనేక దేశాల అధ్యక్షులను, ప్రధానులను, ఉన్నతాధికారులను, రాజులను, రాణులను కలుస్తూ ఉంటానని ఆ సమయంలో మాస్క్‌లతో వారిని కలవడం ఇష్టం లేదని వివరించారు. ------------------------------------------------------------------------------ US President Donald Trump has urged everyone to voluntarily wear masks to prevent corona outbreaks. He said he was not wearing masks. At a press conference on Friday, Trump said that everyone should wear social m...

మహిళలకు శాపంలా మారిన కరోనా !

Image
ఓ వైపు   కరోనా   మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు విశ్వప్రయత్నాలు చేస్తుంటే ... కొంతమంది కీచకులు మాత్రం విపత్కర పరిస్థితుల్లోనూ తమ వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు . ప్రాణాంతక వైరస్ ‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు   లాక్ ‌ డౌన్ ‌   విధిస్తే దానిని కూడా దుర్వినియోగం చేస్తున్నారు . ప్రపంచవ్యాప్తంగా గత 20 రోజులుగా పెరుగుతున్న గృహ హింస కేసులే ఇందుకు నిదర్శనం . మార్చి 24 న   భారత్ ‌ లో 21 రోజుల పాటు లాక్ ‌ డౌన్ ‌ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో మార్చి మొదటివారంతో పోలిస్తే .. మార్చి 30 నాటికి   గృహహింస కేసు ల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది . 111 గా కేసుల సంఖ్య 257 కు చేరిందని జాతీయ మహిళా కమిషన్ ‌ వెల్లడించింది . కాగా లాక్ ‌ డౌన్ ‌ ను సమర్థవంతంగా అమలు చేసే విధుల్లో పోలీసులు తలమునకలైన వేళ మహిళలపై అకృత్యాల సంఖ్య పెచ్చుమీరుతున్నట్లు తెలుస్తోంది .   వేలాది మంది మహిళలు అత్యాచారాలకు గురవుతున్నా .. వారిలో కేవలం ఒక శాతం ...

మత్తు కోసం మరణించారు

Image
లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యానికి బానిసైనవారు మతి చెడినట్టుగా ప్రవర్తిస్తున్నారు. మత్తు కోసం ఏవేవో పుకార్లు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కూల్‌ డ్రింక్‌లో షేవింగ్‌ లోషన్‌ కలుపుకొని తాగడంతో నాలుగు రోజుల క్రితం కేరళలో ఓ వ్యక్తి మరణించిన ఘటన మరువకముందే.. తమిళనాడులోనూ అలాంటి విషాదమే వెలుగు చూసింది. పుదుకొట్టై జిల్లాలోని ఇద్దరు మత్స్యకార యువకులు కూల్‌ డ్రింక్‌లో షేవింగ్‌ లోషన్‌ కలుపుకొని తాగడంతో ప్రాణాలు విడిచారు. మరొకరు ఆస్పత్రిలో విషమ స్థితిలో ఉన్నారు. కొట్టైపట్టినమ్‌కు చెందిన ముగ్గురు మత్స్యకార యువకులు ఎం.హసన్‌ మైదీన్‌ (35), పి.అన్వర్‌ రాజా (33), ఎం.అరుణ్‌ కంతియాన్‌ (29) నిత్యం మద్యం సేవించేవారు. అయితే, లాక్‌డౌన్‌తో మద్యం దుకాణాలు బంద్‌ కావడంతో.. ఎవరో చెప్పిన మాటలు విని.. శుక్రవారం రాత్రి కూల్‌డ్రింక్‌లో షేవింగ్‌ లోషన్‌ కలుపుకొని సేవించారు. అనంతరం ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అయితే, మైదీన్‌, అరుణ్‌ వాంతులు చేసుకోవడంతో వారిని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొంతుతూ వారు ప్రాణాలు విడిచారు. అస్వస్థతకు గురైన అన్వర్‌ను కూడా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అతని పర...

"పద్మశ్రీ"నీ కబళించిన కరోన

Image
పంజాబ్‌కు చెందిన పద్మ శ్రీ అవార్డు గ్రహిత నిర్మల్‌ సింగ్‌ ఖల్సా కరోనా వైరస్‌ సోకి మృతి చెందిన విషయం తెలిసిందే. నిర్మల్‌ సింగ్‌ మరణం అనంతరం ఆయన కుమార్తె (35) కూడా కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు వైద్యులు ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వెంటనే ఆమెను నిర్బంధ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఆమె తండ్రి కరోనా కారణంగా గురువారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. వైరస్‌ సోకడంతో అమృత్‌సర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. రెండు రోజుల వ్యవధిలోనే ఆయన కుమార్తెకు కూడా పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆమె కాంటాక్ట్‌ అయిన వారందరినీ క్వారెంటైన్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. --------------------------------------------------------------------------------- Punjab Padma Shri awardee Nirmal Singh Khalsa has died of coronavirus. After the death of Nirmal Singh, his daughter (35) also suffered from corona. In her tests conducted by doctors to this extent, Corona was positive. She was immediately rushed to the detenti...

పీఎం పై పేలిన పీకే

Image
దేశం ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేస్తోంది. 21 రోజుల పాటు దేశంలో అమలు చేసిన లాక్‌డౌన్ తొమ్మిదవ రోజు ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి దేశంలో ప్రసంగించారు. కరోనా యొక్క చీకటిని కాంతి శక్తితో ఓడించాల్సిన అవసరం ఉందని ప్రధాని దేశవాసులకు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఆదివారం రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాల పాటు దీపం తగలబెట్టాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు, సంఘీభావం అనే సందేశాన్ని ఇవ్వడమే దీని ఉద్దేశ్యం.  ఈ విజ్ఞప్తి తరువాత బీహార్‌లో రాజకీయాలు ముమ్మరం చేశాయి. మొదటి కాంగ్రెస్ నాయకుడు ప్రేమ్‌చంద్ మిశ్రా, అప్పుడు కుష్వాహా పిఎం మోడీ యొక్క ఈ విజ్ఞప్తిని అనియంత్రితంగా పిలిచారు, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా ప్రధాని మోడీపై పెద్ద దాడి చేశారు, ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు, మన సంఘీభావాన్ని ప్రదర్శించే అన్ని ప్రయత్నాలను మేము మెచ్చుకోవాలి మరియు పోరాడటానికి మన సంకల్పం, అది బలమైన, బాగా ఆలోచించిన ప్రణాళిక మరియు ప్రతిస్పందన కోసం శాస్త్రీయ ఆధారాలతో పాతుకుపోయిన మరియు డేటా మరియు ఉత్తమ వృత్తిపరమైన అనుభవంతో మార్గనిర్దేశం చేయబడిన ప్రత్యామ్నాయాలు ఉండకపోవచ్చు. -------------...

టెకీలకు గుటగుట !

Image
అమెరికాలో కరోనా దెబ్బకు ఓవైపు మనుష్యులే పిట్టల్లా రాలిపోతున్నారు . మరోవైపు కంపెనీలు కూడా తమ వల్ల వ్యాపారం చేయలేమంటూ బోర్డులను కిందకు పడేస్తున్నాయి . ప్రపంచంలో అగ్రరాజ్యమైనా అమెరికాలోనే ఈ పరిస్థితి ఉంటే ఇతర దేశాల్లో ఈవిధంగా కరోనా మహమ్మారి విజృంభిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించలేము . ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందో తప్ప తరగడం లేదు . దానికితోడు మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ఆ దేశ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకున్నారు . కొన్నిచోట్ల మాత్రమే పరిస్థితి ఈ విధంగా ఉంది . మరికొన్ని చోట్ల లాక్ ‍ డౌన్ ‍ కారణంగా ప్రజల ప్రాణాలకు పెద్దగా ముప్పు ఎదురవనప్పటికీ అక్కడ పనిచేస్తున్న వ్యాపార సంస్థలకు మాత్రం పెద్ద నష్టాన్నే కలిగించింది . దాంతో చాలాచోట్ల కంపెనీలు బోర్డ్ను తిప్పే పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి . ఈ నేపథ్యంలో ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయుల పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తోంది . ఓవైపు ట్రంప్ ‍ తీసుకువచ్చిన ఇమ్మిగ్రేషన్ ‍ సంస్కరణల కారణంగా గతంలోలాగా ఏదో ...