Posts

Showing posts from March 15, 2020

చైనా వల్లే కరోనా : ట్రంప్‌

Image
చైనాలోని వుహాన్ న‌గ‌రం కేంద్ర బిందువుగా.. నోవెల్ క‌రోనా వైర‌స్‌ వ్యాప్తి చెందిన విష‌యం తెలిసిందే. అయితే క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ దేశాలు వ‌ణికిపోతున్నాయి. ఆ వైర‌స్‌ను ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఓ మ‌హ‌మ్మారిగా ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో అగ్ర‌రాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్‌.. ఓ వివాదాస్ప‌ద కామెంట్ చేశారు.  కోవిడ్‌19 వ్యాధిని చైనీస్ వైర‌స్ అంటూ ఆయ‌న సంబోధించారు.  చైనీస్ వైర‌స్ వ‌ల్ల అమెరికా పరిశ్ర‌మ‌లు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయంటూ ఆయ‌న ఘాటుగా స్పందించారు.  దీనిపై డ్రాగ‌న్ దేశం ట్రంప్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నది.  ట్రంప్ వ్యాఖ్య‌లు స‌రైన రీతిలో లేనట్లు ఆరోపించింది. క‌రోనా వ‌ల్ల ఎయిర్‌లైన్స్‌తో పాటు న‌ష్ట‌పోయిన‌ ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌కు శ‌క్తివంత‌మైన స‌పోర్ట్ ఇస్తామ‌ని ట్రంప్ తాజాగా త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.  అయితే అదే ట్వీట్‌లో ఆయ‌న వివాదాస్ప‌ద మాట‌ను కూడా వాడారు.  చైనీస్ వైర‌స్ వ‌ల్ల ప్ర‌భావానికి లోనైన ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆదుకుంటామ‌న్నారు.  చైనా సీనియ‌ర్ దౌత్య‌వేత్త యంగ్ జేచీ .. క‌రోనాపై అమెరికా చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టారు.  కోవిడ్‌19 నియంత్ర‌ణ‌కు తీవ్...

కరోనా ఎఫెక్ట్‌.. షిర్డీ ఆలయం మూసివేత

Image
కరోనా వైరస్‌ ప్రభావంతో మహారాష్ట్రలోని షిర్డీ ఆలయాన్ని మూసివేయనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఆలయాన్ని ట్రస్ట్‌ అధికారులు మూసివేయనున్నారు. భక్తులు షిర్డీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయాన్ని మూసివేశారు. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను కూడా మూసేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల ఆలయంలో శ్రీవారిని టైంస్లాట్‌ టోకెన్‌ ద్వారా తక్కువ సమయంలో దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  మహారాష్ట్రలో కరోనా వైరస్‌తో 68 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనా కేసులు 36 నమోదు అయ్యాయి. ఇప్పటికే సీఎం ఉద్ధవ్‌ థాకరే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రద్దీ ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. సినిమా హాల్స...

From where the huge amount comes?

Image
Name of the Post:  TSPSC Manager Online Form 2020 Post Date :  11-03-2020 Total Vacancy :  93 Brief Information:   Telangana State Public Service Commission (TSPSC) has given an employment notification for the recruitment of Manager vacancies. Those Candidates who are interested in the vacancy details & completed all eligibility criteria can read the Notification & Apply Online. Telangana State Public Service Commission (TSPSC) Advt No. 03/2020 Manager Vacancy  2020 WWW.FREEJOBALERT.COM Application Fee Application Processing Fee:  Rs. 200/- Examination Fee:  Rs. 120/- Examination fee for SC/ ST/ BC, Unemployed candidates in the age group of 18 to 34 years of TS, PH/ Ex-serviceman:  Nil Payment Mode (Online) : SBI ePay Important Dates Starting Date for Apply Online:  16-03-2020 Last Date to Apply Online:  30-03-2020 Last Date for Fee Payment:  30-03-2020 by 11:59 PM ...

POLYCET TELANGANA DETAILS:-

Image
Image
పన్నులు పెంచుతామంటే జనం ఒప్పుకున్నరట! 'అధికారిక' పత్రిక స్పష్టం చేసింది.. ఏమయ్యా.. గరీబోడా.. నిన్నడిగిన్రా..?? నీకు తిననీకే బుక్క దొరుకుతలేదు.. నువ్వెట్ల ఒప్పుకున్నవయ్యా.. నీ బతుక్కగ్గిదల్గ..!! For Complete New Click Here