150 మందితో కూడిన 'మర్కజ్' లిస్టులో 108 మంది ముస్లిమేతరులే..!


ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్ నుంచి తిరిగి వచ్చిన 159 మంది జాబితాలో 108 మంది ముస్లిమేతరులు ఉన్నరని బిబిసి మీడియా తెలిపింది. వారితో మాట్లాడగా వీరిలో చాలా మంది తమకు తబ్లిఘి జమాత్‌తో లేదా ఇస్లాం మతంతో సంబంధం లేదని చెప్పారని  పేర్కొంది. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి టిఎస్ సింగ్‌దేవ్ కూడా ఇదే విషయాన్ని ద్రువీకరించేలా కేంద్రం నుంచి ముందు 158 మంది జాబితా వచ్చింది. తరువాత 194 మంది జాబితా ఉంది. ఇందులో నిజాముద్దీన్ చుట్టూ ఉన్న టవర్ నుండి లాక్ చేయబడిన పేర్లు ఉన్నాయి. కానీ వీరికి తబ్లిఘి సమూహంతో సంబంధం లేదని స్పష్టం చేశారు.
-----------------------------------------------------------------------------

Of the 159 returned from Nizamuddin Markaz in Delhi, 108 are non-Muslims, according to BBC media. While talking to them, many of them said that they had nothing to do with Tablighi Jamaat or Islam. The state's health minister TS Singhdev also received 158 listings from the Center to confirm the same. Next is a list of 194 people. This includes names locked from the tower around Nizamuddin. But they made it clear that they had nothing to do with the Tablighi group.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !