కొత్త కస్టమర్లకు జియో శుభవార్త


నూతన బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్నట్లు జియో ప్రకటించగా..పాత వినియోగదారులకు డాటా పరిమితిని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇంటి నుంచి పనిచేసేవారికి ప్రయోజనం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జియో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్‌ కనెక్షన్‌ పొందడానికి రూ.2,500 చెల్లించాల్సి ఉండగా, వీటిలో రూ.1,500 రిఫండ్‌ కింద పొందనున్నారు. మినిమమ్‌ రీఫండబుల్‌ డిపాజిట్‌ తీసుకుని హోం గేట్‌వే రూటర్‌ను అందిస్తున్నారు.
కంపనీ డాటా ఆడ్‌ ఆన్‌ ఓచర్లపై డబుల్‌ డాటాను అందిస్తుంది. నాన్‌ జియో వాయిస్‌ కాల్స్‌పై కూడా నిమిషాలను పెంచింది. కస్టమర్లు వర్క్‌ ఫ్రం హోం సౌకర్యం కోసం ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త కనెక్షన్లకు ఫ్రీ బ్రాడ్‌ బాండ్‌ ప్లాన్‌ అందిస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న 746 గ్రాసరీ స్టోర్లలో అన్ని రకాల వస్తువులను సిద్ధంగా ఉంచినట్లు, ఇవి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచివుంచనున్నట్లు వెల్లడించింది.
*********************************************************************************

Jio has announced that it will offer new broadband customers free of charge. The decision was taken to benefit homeless people in the wake of the corona virus. The Geo Fiber Broadband Customer Connection will have to pay Rs. 2,500 and Rs. Home gateway router is provided with a minimum refundable deposit.

The company provides double data on data add-ons. Non Geo also increased the minutes on voice calls. BSNL has already announced a free broadband plan for customers' work-from-home facility. The 746 grocery stores across the country have announced that all kinds of items will be ready and will be open from 7 am to 11 pm.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

"చేనేత"లో లాక్ డౌన్ సంక్షోభం !

సాస్ తో.. తస్మాత్ జాగ్రత్త !!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

ఈ భర్త మానసిక క్షోభను పట్టించుకునేవారే లేరా..?

హత్య చేయగల భర్తలను ముందే పసిగట్టవచ్చు!

బిర్యానీని బిర్యానీ అనే ఎందుకంటారు ?