గడ్డి తింటున్న మోదీ ఓటర్లు !



ఏకంగా మన ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గ ప్రజల లాక్ డౌన్ కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇక్కడి పేద ప్రజలు తినడానికి తిండి దొరక్కపోవడంతో గతి లేక నిజంగానే పచ్చి గడ్డినే ఆహారంగా తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ హృదయవిదారక దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రాలను చూస్తున్న నెటిజన్లు ప్రధాని నియోజకవర్గ ప్రజల పరిస్థితే ఇలా ఉంటే, మిగతా దేశ ప్రజల గతేంటోనని  గుప్పిస్తున్నారు.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

సాస్ తో.. తస్మాత్ జాగ్రత్త !!

కల్లోలంలో గందరగోళం - చనిపోయిన వృద్దురాలు వాపసొచ్చింది !

"చేనేత"లో లాక్ డౌన్ సంక్షోభం !

కరోనాతో పోరు కోసం మరో ముస్లిం వైద్యుడి అద్భుత ఆవిష్కరణ

పెళ్లి కోసమై వలలో చిక్కెనే పాపం పిలగాడు..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!